Logo
Download our app
అక్కినేని వారసులతో ఓ సరదా సాయంత్రం
NEWS   Oct 29,2024 05:19 pm
మెగాస్టార్ చిరంజీవి ANR జాతీయ అవార్డును అందుకున్న సంగతి తెలిసిందే. అన్నపూర్ణ స్టూడియోలో నిన్న ఘనంగా జరిగిన ఈ వేడుకకు నాగార్జున, చిరంజీవి కుటుంబాలు హాజరయ్యాయి. ఈ సందర్భంగా నాగార్జున, అఖిల్, నాగచైతన్యతో కలిసి తాను, రామ్‌చరణ్ దిగిన ఫొటోను చిరు ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. అక్కినేని వారసులతో ఓ సరదా సాయంత్రం అని క్యాప్షన్ ఇచ్చారు. ఒకే ఫ్రేమ్‌లో బ్లాక్ సూట్‌లో స్టార్‌లు మెరిసిపోతున్న ఈ ఫొటో వైరలవుతోంది.
⚠️ You are not allowed to copy content or view source