Logo
Download our app
తప్పంతా జగన్‌దే: విజయమ్మ
NEWS   Oct 29,2024 02:08 pm
ఆస్తుల పంపకంపై వైఎస్ విజయమ్మ బహిరంగ లేఖ రాశారు. జరగకూడని దారుణాలన్నీ తన కళ్లెదుటే జరుగుతున్నాయని, ఆస్తుల పంపంకం విషయంలో జగన్ షర్మిలను మోసం చేస్తున్నారని చెప్పకనే చెప్పారు. ఆస్తులు ఇద్దరికీ సమానంగా పంచాలని రాజశేఖర్ రెడ్డి ఎప్పుడూ కోరుకునే వారని, జగన్ బాధ్యతగల కొడుకుగా ఆస్తులను సంరక్షించాల్సి ఉంటుంది. వైవీ సుబ్బారెడ్డి, విజయసాయి రెడ్డి వంటి వారు రాజశేఖర్ రెడ్డి గురించి మాట్లాడుతూ ఆయన కుటుంబ పరువు తీర్చడానికి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఆమె అన్నారు.
⚠️ You are not allowed to copy content or view source