Logo
Download our app
హనుమంతుని విగ్రహం ధ్వంసం ప‌ట్టుకొని శిక్షించాలంటూ ధ‌ర్నా
NEWS   Oct 28,2024 05:23 am
బీర్పూర్ లక్ష్మీనరసింహ స్వామి ఆలయ కామన్ వద్ద ఉన్న హనుమంతుని విగ్రహన్ని గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. ద్వంసం చేసిన వారిని గుర్తించి కఠిన చర్య‌లు తీసుకోవాలని హిందు సంఘాలు, భక్తులు, గ్రామ ప్రజలు రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు. సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించిన బీర్పూర్ పోలీసులు.. నిందితులను గుర్తించి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
⚠️ You are not allowed to copy content or view source