Logo
Download our app
జియో బంఫర్ ఆఫర్ @ రూ.699
NEWS   Oct 26,2024 06:01 pm
జియో భారత్ 4G ఫోన్ ధర రూ.999 నుంచి రూ.699కి తగ్గింది. ఈ ధ‌ర దీపావళి సంద‌ర్భంగా మాత్ర‌మే అందుబాటులో ఉంటుంద‌ని జియో తెలిపింది. ఇక ఈ ఫోన్‌లో వాడే నెల‌వారీ రీఛార్జ్ ప్లాన్ ఇత‌ర సంస్థ‌ల బేసిక్ ప్లాన్ కంటే రూ.76 త‌క్కువ ధ‌ర‌తో రూ.123 మాత్రమే అని వెల్ల‌డించింది. ఈ ర‌కంగా వినియోగ‌దారులు 9 నెల‌ల్లో ఫోన్ కోసం చెల్లించిన ధ‌ర‌ను తిరిగి పొంద‌వ‌చ‌వ్చ‌ని పేర్కొంది. ఇందులో అన్ని డిజిటల్ సేవలను జియో అందిస్తోంది.
⚠️ You are not allowed to copy content or view source