Logo
Download our app
రైతుల కోసం వాట్సాప్ సేవలు: తుమ్మల
NEWS   Oct 25,2024 05:21 pm
TG: పత్తి రైతులకు అమ్మకం, కొనుగోళ్లకు సంబంధించిన వివరాలను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వాట్సాప్ సేవలను ప్రారంభించింది. 8897281111 నంబరు ద్వారా కొనుగోళ్లు, అమ్మకం, అర్హత, తదితర వివరాలను రైతులు ఇంటి వద్ద ఉండే తెలుసుకోవచ్చని మంత్రి తుమ్మల నాగేశ్వ‌ర‌రావు తెలిపారు. రైతులు ఎలాంటి ఫిర్యాదు చేసినా మార్కెటింగ్ శాఖ సత్వరమే చర్యలు తీసుకుంటుందని చెప్పారు.
⚠️ You are not allowed to copy content or view source