Logo
Download our app
సిద్దవటం: ఎర్రచందనం స్మగ్లర్లు అరెస్ట్
NEWS   Oct 25,2024 04:12 am
సిద్దవటం రేంజ్ లోని గొల్లపల్లి బీటులో 14 ఎర్రచందనం దుంగలను పోలీసులు గురువారం స్వాధీనం చేసుకున్నారు. గొల్లపల్లి బీట్ సాలుపెంట ప్రదేశంలో ముగ్గురు స్మగ్లర్లను అరెస్ట్ చేయగా ఒక్కరు పరారీలో ఉన్నట్లు వెల్లడించిన డీఎఫ్ఓ వినీత్ కుమార్. ఎర్రచందనం దుంగలు మోసుకెళ్తున్న చాపాడు మండలానికి చెందిన హబీబుల్లా, తమిళనాడుకు చెందిన గోపి, తీర్థగిరిని అరెస్ట్ అయ్యారు.
⚠️ You are not allowed to copy content or view source