బాధిత కుటుంబానికి 1,25,000 LOC
అందజేసిన బాల్కొండ ఎమ్మెల్యే
NEWS Oct 23,2024 05:26 pm
భీంగల్ మండలం బడా భీంగల్ గ్రామానికి చెందిన ఓ మహిళ తీవ్ర అనారోగ్యంతో హైదరాబాద్ హాస్పిటల్లో చికిత్స పొందుతుంది. బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి వెంటనే స్పందించి బాధిత కుటుంబానికి 1,25,000 రూపాయల LOC ని ప్రభుత్వం నుంచి మంజూరు చేయించి, LOC కాపీని వారి కుటుంబ సభ్యులకు అందించారు. బాధిత కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.