Logo
Download our app
దొంగ ఆన్లైన్ పుణ్యమే దళితులపై దాడికి కారణం
NEWS   Oct 24,2024 04:38 am
రైల్వేకోడూరు: కాసులకు కక్కుర్తి పడి రెవెన్యూ అధికారులు దొంగ ఆన్లైన్ చేసిన పుణ్యమే పెరుమాళ్ళపల్లి దళితులపై దాడికి కారణమని బికేయంయు అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు పండుగోల మణి విమర్శించారు. బుధవారం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న దళితులను ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైల్వే కోడూరు నియోజకవర్గంలో దళితులపై దాడి జరిగితే స్థానిక శాసనసభ్యులు కనీసం దళితులను పరామర్శించ లేదని విమర్శించారు.
⚠️ You are not allowed to copy content or view source