Logo
Download our app
వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం
NEWS   Oct 23,2024 05:22 pm
మెట్ పల్లి: రైతులందరు వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగ్ రావు అన్నారు. మెట్ పల్లి మండలం వెంపేట గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రైతు పక్షపాతి అన్నారు. అయన వెంట అధికారులు మండల నాయకులు, రైతులు వున్నారు.
⚠️ You are not allowed to copy content or view source