Logo
Download our app
ప్రజా సమస్యలను వెంటనే పరిష్కరించే చర్యలు
NEWS   Oct 21,2024 06:48 pm
తాడిపత్రి: వార్డులో ప్రజల సమస్యలను వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని కౌన్సిలర్ విజయకుమార్ కోరారు. తాడిపత్రి పట్టణంలోని నందలపాడు -1 సచివాలయంలో వార్డ్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రతి సోమవారం వార్డ్ లోని సమస్యల గురించి సచివాలయ సిబ్బందితో సమీక్ష నిర్వహించి వార్డులో ఏవైనా సమస్యలు ఉంటే సత్వరం పరిష్కారం చేయడం జరుగుతుందని కౌన్సిలర్ విజయకుమార్ తెలిపారు.
⚠️ You are not allowed to copy content or view source