Logo
Download our app
మెదక్ SP కార్యాలయంలో రక్తదాన శిబిరం
NEWS   Oct 21,2024 05:39 am
సోమవారం పోలీసుల అమరుల దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా ఎస్పీ కార్యాలయంలో నేడు రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నట్లు ఎస్ఐ రాజేశ్ తెలిపారు. రక్త దానం చేసే యువకులు ముందస్తుగా పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు. ఈ రక్తదాన శిబిరంలో యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. పోలీసుల అమరుల దినోత్సవాల్లో ప్రతీ ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు.
⚠️ You are not allowed to copy content or view source