Logo
Download our app
బీఆర్ఎస్ నాయకుల ధర్నా
NEWS   Oct 20,2024 03:46 pm
మెట్‌ప‌ల్లి పట్టణంలోని శాస్త్రి చౌరస్తా వద్ద ప్రధాన రహదారిపై మెట్‌ప‌ల్లి పట్టణంలో బీఆర్ఎస్ నాయకులు ధర్నా నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను తుంగలో తొక్కుతుందని ఆరోపించారు. ఈ నిర‌స‌న కార్యక్రమంలో మున్సిపల్ వైస్ ఛైర్మన్ చంద్రశేఖర రావు, నాయకులు తిరుపతి రెడ్డి, రాజారెడ్డి, శేఖర్ రెడ్డి, అంజయ్య, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source