Logo
Download our app
రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి గాయాలు
NEWS   Oct 20,2024 03:41 pm
మైదుకూరు: మైదుకూరు మున్సిపాలిటీ పరిధిలోని శ్రీనగరం వద్ద కడప కర్నూలు జాతీయ రహదారిపై తోపుడు బండిని తోసుకుపోతున్న అయ్యవారప్పను అనే వ్యక్తిని బొలెరో వాహనం ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో వ్యక్తికీ తీవ్ర గాయాలవగా, తోపుడు బండి ధ్వంసం అయ్యింది. స్థానికుల సమాచారంతో ప్రమాద స్థలానికి చేరుకున్న పోలీసులు, రెండు కాళ్లు విరిగి తీవ్రంగా గాయపడ్డ అయ్యవారప్పను 108 వాహనంలో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు పోలీసులు.
⚠️ You are not allowed to copy content or view source