వంశీని అభినందించిన ఎస్పీ
NEWS Oct 20,2024 03:32 pm
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: భద్రాచలంకు చెందిన మోడెం వంశీని ఎస్పీ రోహిత్ రాజ్ అభినందించారు. నిరుపేద గిరిజన క్రీడాకారుడు మారుమూల గిరిజన ప్రాంతం నుంచి వెళ్లి ఇంటర్నేషనల్ పవర్ లిఫ్టింగ్ పోటీల్లో బంగారు పతకాలు సాధించడం హర్షనీయం అన్నారు. ఇండియాకు కీర్తి ప్రతిష్ఠలు తీసుకురావడం ఎంతో గర్వించదగ్గ విషయం అని, నేటి యువత వంశీని ఆదర్శంగా తీసుకోవాలని ఎస్పీ పేర్కొన్నారు.