ఆన్లైన్లో శ్రీవారి దర్శనం టికెట్లు
NEWS Oct 20,2024 07:56 am
తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు అక్టోబర్ 22న విడుదల కానున్నాయి. 2025 జనవరి నెల కోటాను ఈనెల 22న ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనున్నారు. భక్తులు టీటీడీ (Tirumala Tirupati Devasthanams) అధికారిక వెబ్సైట్ ద్వారా బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. https://ttdevasthanams.ap.gov.in/ వెబ్సైట్ ద్వారా శ్రీవారి ఆర్జితసేవలు, దర్శన టికెట్లు బుక్ చేసుకోవచ్చు.