Logo
Download our app
నిధుల మంజూరు చేసిన ఎమ్మెల్యే
NEWS   Oct 20,2024 08:02 am
రాయికల్ మండలం అల్లిపూర్ గ్రామం నుండి శ్రీ రామ్‌నగర్ గ్రామానికి 1 కోటి 54 లక్షలతో బీటీ రోడ్డు నిర్మాణానికి నిధుల మంజూరుకు చొరవ చూపిన ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్‌ని ఎమ్మెల్యే క్వార్టర్లో కలిసి కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు శ్రీరామ్ నగర్ గ్రామ నాయకులు ప్రజలు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కొంపల్లి రాజమౌళి, మాజీ ఉపసర్పంచ్ శ్రీనివాస్, నాయకులు తాళ్లపల్లి సత్యనారాయణ గౌడ్, శ్రీ రామ్ గౌడ్, చొప్పరి స్వామి, జాన్, వార్డ్ మెంబర్లు తదితరులు పాల్గొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source