Logo
Download our app
బ్లాక్‌లో వీఐపీ బ్రేక్ దర్శన టిక్కెట్లు
NEWS   Oct 20,2024 07:01 am
తిరుమలలో VIP బ్రేక్ దర్శన టిక్కెట్లను అధిక ధరకు విక్రయించినట్టు YCP MLC జకియా ఖానంపై కేసు నమోదు చేశారు. దర్శనం కోసం 6 టిక్కెట్లను రూ.65 వేలకు విక్రయించారని బెంగళూరుకు చెందిన ఓ భక్తుడు ఫిర్యాదు చేశాడు. టీటీడీ విజిలెన్స్ విభాగానికి సాయికుమార్ అనే భక్తుడు ఫిర్యాదు చేయడంతో అదికారులు విచారణకు ఆదేశించారు. కాగా, MLC జకియాఖానంతో YCPకి సంబంధం లేదని బొత్స సత్యనారాయణ చెప్పారు.
⚠️ You are not allowed to copy content or view source