Logo
Download our app
పెద్దమ్మతల్లి ఆలయంలో భక్తుల కోలాహలం
NEWS   Oct 20,2024 08:06 am
భద్రాద్రి కొత్తగూడెం: పాల్వంచ మండల పరిధిలోని జగన్నాధపురం పెద్దమ్మతల్లి ఆలయంలో భక్తులు కిటకిటలాడారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. భక్తుల రాకతో ఆలయ ప్రాంగణం ఎంత కిటకిటలాడుతుంది. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయ కార్యనిర్వహణ అధికారి రజని కుమారి తెలిపారు.
⚠️ You are not allowed to copy content or view source