విద్యాశాఖలో అవినీతిపై చర్యలు తీసుకోవాలి
NEWS Oct 19,2024 05:28 pm
డీఎస్సీ 2024 కౌన్సిలింగ్ ప్రక్రియలో జరిగిన అవకతవకలు జరిగాయని భద్రాద్రి జిల్లా విద్యాశాఖ తప్పిదాల వల్ల ఉద్యోగులకు అన్యాయం జరిగిందని, ఈ నేపథ్యంలో విద్యాశాఖాధికారిపై చర్యలు తీసుకోవాలని తప్పులు చేసిన సిబ్బందిని తొలగించాలని, భద్రాద్రి జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేసింది TSUTF భద్రాద్రి జిల్లా కమిటీ. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి బి.రాజు, జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కిషోర్ సింగ్, నంది కృష్ణ, యం.వేంకటేశ్వర్లు, రాజయ్య తదితరులు పాల్గొన్నారు.