Logo
Download our app
క్రిప్టో కరెన్సీతో పేరిట‌ మోసం, కేసులు
NEWS   Oct 19,2024 03:38 pm
జగిత్యాలలో క్రిప్టో కరెన్సీతో పెట్టుబడి పెట్టించి మోసం చేసిన గుమ్మిడల్లా నర్సయ్య, కోయల్కర్ వేణు, అరె రాజేశ్, కురెల బాబు, కోట్టే మారుతి మరికొంత మందిపైన కేసులు నమోదు చేశారు టౌన్ సీఐ వేణు గోపాల్. మల్టీ లెవల్ మార్కెటింగ్ వ్యాపారం క్రిప్టో కరెన్సీ బిజినెస్ పేరుతో “RIXOS TRADE APP ” అనే ఆన్‌లైన్ ట్రెడింగ్ ఆప్ ద్వారా “ USDT BEP20” డాలర్ రూపంలో పూచీకత్తు ఇచ్చి పెట్టుబడి పెట్టించి మోసం చేశార‌ని బాధితులు తెలిపారు.
⚠️ You are not allowed to copy content or view source