Logo
Download our app
బియ్యం తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులు అరెస్ట్
NEWS   Oct 19,2024 05:29 pm
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండల పరిధిలోని రాజపురం గ్రామం వద్ద శనివారం పాల్వంచ రూరల్ పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా ఓ ఆటోలో రేషన్ బియ్యం తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి 550 కేజీల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా రేషన్ బియ్యం తరలించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.
⚠️ You are not allowed to copy content or view source