ప్రజలను ప్రభుత్వం మోసం చేస్తోంది
NEWS Oct 19,2024 03:16 pm
జగిత్యాల BRS పార్టీ ఆఫీసులో చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకే రవి శంకర్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్బంగా రవిశంకర్ మాట్లాడుతూ.. రైతు భరోసా ఏమైందని, రాష్ట్రంలో వ్యవసాయ శాఖ మంత్రి ఉన్నట్ల లేనట్ల అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేస్తు అబద్దాలతో పబ్బం గడవుతున్నారన్నారు. 6 గ్యారంటీలు అమలు చేస్తాం అని చెప్పి తెలంగాణా ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తోందన్నారు.