150 కేజీల గంజాయిని పట్టుకున్న పోలీసులు
NEWS Oct 19,2024 01:30 pm
తమిళనాడుకు చెందిన రమేష్ వినేష్ కుమార్, కుమరన్ మేరీ మూర్తి, అనే ఇద్దరు వ్యక్తుల దగ్గర సుమారు 150 కిలోలు గంజాయిని సిఐ పవన్ కిషోర్ స్వాధీనం చేసుకున్నారు. తరలిస్తున్న ఇద్దరూ విశాఖపట్నం నుండి చెన్నైకి అక్రమంగా రవాణా చేస్తున్నట్లు గుర్తించి పక్కా సమాచారంతో పట్టుకున్న పడమట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పడమట పోలీసులు తెలిపారు.