Logo
Download our app
పూర్వ విద్యార్థులకు సన్మానం
NEWS   Oct 19,2024 06:41 am
మెట్‌పల్లి పట్టణంలోని శ్రీ సూర్యోదయ హైస్కూల్ కి చెందిన పూర్వ విద్యార్థులు గంగుల శివ, తస్మియా డీఎస్సీ 2024 లో టీచర్ జాబ్ సాధించిన సందర్భంగా స్కూల్ మేనేజ్మెంట్ తరపున సన్మానం చేసారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ విజయ్ కుమారి మాట్లాడుతూ.. తాము పాఠాలు చెప్పిన పిల్లలు మా ముందు గవర్నమెంట్ టీచర్‌గా మా ముందు నిలబడడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ దొంతుల రాజకుమార్, డైరెక్టర్ చర్లపల్లి రాజేశ్వర్ గౌడ్, ప్రిన్సిపాల్ విజయకుమారి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు .
⚠️ You are not allowed to copy content or view source