Logo
Download our app
MP క్యాంపు కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి
NEWS   Oct 18,2024 04:54 pm
జహీరాబాద్: సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నిమోజకవర్గం టౌన్ లోఎంపీ క్యాంప్ కార్యాలయాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్, ఎంపీ సురేష్ కూమార్ షెట్కార్, మాజీ మంత్రి చంద్రశేఖర్ కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ గిరిదర్ రెడ్డి. హన్మంత్ రావు, మాజీ జెడ్పిటిసి భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు
⚠️ You are not allowed to copy content or view source