హత్య కేసును చేధించిన పోలీసులు
NEWS Oct 18,2024 03:56 pm
కోరుట్ల పట్టణంలో గత 3 రోజులక్రితం జరిగిన హత్య కేసును పోలీసులు చేధించారు. ప్రకాశం రోడ్డులోని బోయిని సాగర్ (32)ను ఐదుగురు వ్యక్తులు హత్యచేయగా అందులో నలుగురిని అరెస్ట్ చేశామని, మరో నిందితుడు పరారీలో ఉన్నట్లు DSP ఉమా మహేశ్వరరావు వెల్లడించారు. ఈ సందర్భంగా కేసు చేధించిన సీఐ సురేష్ బాబు, ఎస్సై శ్రీకాంత్లను డీఎస్పీ అభినందించారు.