Logo
Download our app
ప్రజలపై 8114 కోట్ల అదనపు భారం
NEWS   Oct 18,2024 04:30 pm
కరెంటు ట్రూ అప్ చార్జీలు 8,114 వేల కోట్ల భారం ప్రజలపై మోపొద్దని సిపిఎం ఇబ్రహీంపట్నం మండల కార్యదర్శి మహేష్ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. రాష్ట్రవ్యాప్తంగా సిపిఎం ఆధ్వర్యంలో ప్రజలపై కరెంటు ట్రూ అప్ చార్జీల భారాన్ని వాడుకున్న కరెంటుకు అదనంగా ట్రూ అప్ చార్జీలు సర్చార్జీల పేరుతో విపరీతంగా ప్రజలపై భారాలు వేస్తున్నారని, దీన్ని తక్షణమే ఆపాలని సిపిఎం నాయ‌కులు డిమాండ్ చేశారు.
⚠️ You are not allowed to copy content or view source