Logo
Download our app
ఇష్టానుసారంగా కమిటీలు సరికాదు
NEWS   Oct 18,2024 04:35 pm
న్యాల్కల్ మండలంలో ఉన్న ఆయా గ్రామాలలో గ్రామసభలు ఏర్పాటుచేయకుండా ఇష్టానుసారంగా ఇందిరమ్మ కమిటీలు వేయడం సరికాదని బిజెపి న్యాల్కల్ బీజేపీ మండల అధ్యక్షులు ఓంకార్ యాదవ్ మండిపడ్డారు. ఈ సందర్బంగా మండల కార్యాలయంలో ఎంపీడీవో రాజశేఖర్కు కమిటీని మరొకసారి సవరణ చేయాలని వినతి పత్రాన్ని అందజేశారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు జీవో ప్రకారం అర్హులైన లబ్ధిదారులకు లబ్ధి చెందకుండా ఇష్టానుసారంగా కమిటీలు వేయడం సరికాదని అన్నారు.
⚠️ You are not allowed to copy content or view source