Logo
Download our app
ఆలయ రిజిస్ట్రేషన్, ట్రస్ట్ రద్దు చేయాలి
NEWS   Oct 18,2024 04:49 pm
కామారెడ్డి జిల్లా కేంద్రంలో వివేకానంద కాలనీలో శ్రీ వీరాంజనేయ ఆలయానికి సంబంధించిన స్థలాన్ని ట్రస్టుకు ఎలా రిజిస్ట్రేషన్ చేస్తారని, నూతన ఆలయ కమిటీ అధ్యక్ష, కార్యదర్శులతో పాటు సభ్యులు పూర్వాధ్యక్షులపై అతనితో పాటు ఆ నలుగురిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆలయనూతన కమిటీ సభ్యులతో పాటు భక్తులు శుక్రవారం ఆలయ కమిటీలో ఆలయ కమిటీ అధ్యక్షులు కొండా అశోక్ గుప్త, లక్ష్మిరాజాం, అడ్వైసర్ తమ్మినేని శ్రీనివాస్, కౌన్సిలర్ మోటూరి శ్రీకాంత్, కమిటీ సభ్యులు ఉన్నారు.
⚠️ You are not allowed to copy content or view source