Logo
Download our app
వాకింగ్‌కు వెళ్లిన వారిని ఢీకొన్న వాహనం
NEWS   Oct 17,2024 05:32 am
వెల్గటూర్ మండలం కుమ్మరిపల్లి గ్రామానికి చెందిన జక్కుల రాజన్న, వోడ్నాల శ్రీనివాస్‌ను గుర్తు తెలియని వాహనం ఢీకొన్నట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనలో ఒకరికి కాలు విరిగింది. మరొకరికి తీవ్ర గాయాలవడంతో ఇద్ద‌రిని జగిత్యాల ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు. గురువారం తెల్లవారుజామున 5 గంటలకు వాకింగ్‌కు వెళ్లినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
⚠️ You are not allowed to copy content or view source