ఆధార్ పార్టీ విస్తృత పర్యటన
NEWS Oct 16,2024 02:08 pm
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: పినపాక నియోజకవర్గంలో విస్తృతంగాపర్యటిస్తున్న ఆధార్ పార్టీ ఇన్చార్జి పూనెం నరేష్ మాట్లాడుతూ, స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా అభ్యర్థులు కరకగూడెం మండల కేంద్రంలో 16 గ్రామ పంచాయతీలకు రానున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో భాగంగా ఆధార్ పార్టీ విస్తృతంగా పర్యటిస్తున్నారు. ప్రతినిత్యం నాయకులు ప్రజలకుఅందుబాటులో ఉండాలని సూచించారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గరలోనే ఉన్నందున నాయకులు ప్రతి కార్యక్రమంలో చురుకుగా పాల్గొనాలని సూచించారు.