Logo
Download our app
డయాలసిస్ యూనిట్ ప్రారంభం
NEWS   Oct 16,2024 11:52 am
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: పాల్వంచ పట్టణ కేంద్రంలో డయాలసిస్ యూనిట్‌ను ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రూ: 79 లక్షలతో ఆసుపత్రి ఆధునీకరణ పనులు త్వరలో ప్రారంభిస్తాం. పాల్వంచలో డయాలసిస్ యూనిట్ రావడంతో రోగుల బాధలు తీరుతాయి.విద్య, వైద్యంకు నా తొలి ప్రాధాన్యత. వైద్యులు, సిబ్బంది రోగులతో బాధ్యతయుతంగా వ్యవహరించాలి. అని అన్నారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source