Logo
Download our app
అనేక పథకాలు గెలుపొందారు
NEWS   Oct 16,2024 02:05 pm
సీఎం కప్ టార్చ్ ర్యాలీ సందర్భంగా కొత్తగూడెం విచ్చేసిన రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డిని బుధవారం జిల్లా రెజ్లింగ్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కాశీ హుస్సేన్, ఉపాధ్యక్షులు ఆదినారాయణ మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లాలో రెజ్లింగ్ క్రీడకు ఎంతో ఆదరణ ఉందని, ఈ క్రీడ పట్ల ఏజెన్సీ ప్రాంతాల్లో ఎంతో ఆసక్తి కనబరుస్తారని శివసేన రెడ్డికి వారు తెలియజేశారు. రాష్ట్ర జాతీయ స్థాయిలో అనేక పతకాలు గెలుపొందడం జరిగిందని వారికి తెలిపారు.
⚠️ You are not allowed to copy content or view source