సీఎం రేవంత్ను కలిసిన దేవిశ్రీప్రసాద్
NEWS Oct 16,2024 08:50 am
సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కను మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ కలిశారు. జూబ్లీహిల్స్లోని సీఎం నివాసంలో ఆయనతో మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు. ఈ నెల 19న గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహించనున్న మ్యూజిక్ కాన్సర్ట్కు రేవంత్, భట్టివిక్రమార్కను దేవిశ్రీ ఆహ్వానం పలికారు. ఆయనతో పాటు బండ్ల గణేశ్ ఉన్నారు.