Logo
Download our app
ఆర్టీసీ బస్సు బోర్డులపై ఉర్దూలో రాయండి
NEWS   Oct 15,2024 04:46 am
మెట్‌ప‌ల్లి పట్టణం నుండి వివిధ ప్రాంతాలకు వెళ్లే ఆర్టీసీ బస్సుల బోర్డులపై ఉర్దూలో రాయాలని ఉర్దూ నాయకులు అంజుమన్ ఇషాత్ ఎ డిపో మేనేజర్ దేవరాజుకు వినతిపత్రం అందించారు. అధ్యక్షుడు అజీజ్, ప్రధాన కార్యదర్శి ఖారీ, హసన్జఖాస్మి, మోఖిత్, షాహిద్, అహ్మదాఖాన్ తదితరులు పాల్గొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source