Logo
Download our app
వెంకటేశ్వరస్వామికి మొక్కులు చెల్లించుకున్న ఆది కార్తీక్
NEWS   Oct 14,2024 06:27 am
కోరుట్ల మండలం వెంకటాపూర్ గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తనయుడు ఆది కార్తీక్ ప్రత్యేక పూజలు నిర్వహించి, మొక్కులు చెల్లించుకున్నారు. ఆది కార్తీక్‌కు గ్రామ కాంగ్రెస్ నాయ‌కులు ఘన స్వాగతం పలికి, శాలువతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ కమిటీ చ్కెర్మన్ కటుకం రాజేశ్, ఆలయ డైరెక్టర్ పిట్టల రమేష్, కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడు బర్కం చిట్టిబాబు, మండల కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు మహమ్మద్ నబి, తదితరులు పాల్గొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source