Logo
Download our app
మహిషాసురని దహనం
NEWS   Oct 12,2024 07:29 am
కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామంలో శుక్రవారం రాత్రి దుర్గాదేవి అమ్మవారి ఊరేగింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఊరేగింపు అనంతరం గ్రామ పంచాయతీ వద్ద కనకదుర్గ అమ్మవారు మహిషాసుర దహనం చేశారు.
⚠️ You are not allowed to copy content or view source