Logo
Download our app
నూతన గ్రంథాలయ చైర్మన్ మద్దిచంద్రకాంత్ రెడ్డిని సన్మానించిన డిసిసి అధ్యక్షులు
NEWS   Oct 11,2024 07:16 pm
KMR: కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి జిల్లా అధ్యక్షులు కైలాస్ శ్రీనివాస్ రావుని నూతన గ్రంథాలయ కామారెడ్డి జిల్లా చైర్మన్ గా నియమితులైన మద్ది చంద్రకాంత్ రెడ్డిని శుక్రవారం ఘనంగా సన్మానించారు డిసిసి అధ్యక్షులు కైలాస్ శ్రీనివాసరావు. కార్యక్రమంలో కామారెడ్డి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు గోనె శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source