Logo
Download our app
ప్రైవేటు దోపిడీ మామూలుగా లేదు
NEWS   Oct 11,2024 05:07 am
దసరా పండుగ ప్రైవేట్ ట్రాన్స్​ఫోర్ట్​ వాళ్లకు పండగనే తీసుకువచ్చింది. ఎల్బీనగర్​, గచ్చిబౌలి మీదుగా విజయవాడ, కాకినాడ తదితర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికుల నుంచి రెట్టింపు ఛార్జీలు వసూలు చేస్తున్నారు. విజయవాడకు ప్రయాణ ఛార్జీ సాధారణంగా రూ.450 వరకు ఉంటుంది. కానీ రూ.600-800 వరకు ఛార్జీలు వేస్తున్నారు. అలాగే కాకినాడకు రూ.800 ఉంటే రూ.1,300 వరకు వసూలు చేస్తున్నారు. శుక్రవారం ఛార్జీలు మరింత పెరిగే అవకాశం ఉందని ప్రయాణికులు వాపోతున్నారు.
⚠️ You are not allowed to copy content or view source