Download our app
✖
Download our app
Select Language
English
Hindi
Kannada
Malayalam
Tamil
Telugu
Select State
Andhra Pradesh
Assam
Delhi
Karnataka
Kerala
Maharastra
NRI
Odisha
Tamil Nadu
Telangana
Test1
Tripura
World News
Select Cities
Search
LATEST NEWS Sep 16,2024 02:37 pm
9 సంవత్సరాల వినాశనం చేశారు
తెలంగాణ బాగోగుల గురించి ఆలోచన చేయండి సీఎం రేవంత్ రెడ్డి గారు అంటూ కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ అన్నారు. తెలంగాణ భవన్లో సోమవారం ఆయన మాట్లాడుతూ.....
LATEST NEWS Sep 16,2024 02:37 pm
9 సంవత్సరాల వినాశనం చేశారు
తెలంగాణ బాగోగుల గురించి ఆలోచన చేయండి సీఎం రేవంత్ రెడ్డి గారు అంటూ కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ అన్నారు. తెలంగాణ భవన్లో సోమవారం ఆయన మాట్లాడుతూ.....
LATEST NEWS Sep 16,2024 02:35 pm
ట్రాక్టర్ నడిపిన బండి సంజయ్
KNR: ప్రశాంతంగా గణేశ్ నిమజ్జనం జరుపుకోవాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. వినాయక నవరాత్రి ఉత్సవాల ముగింపు కార్యక్రమంలో ఆయన కరీంనగర్ మండపాల్లో ప్రత్యేక...
LATEST NEWS Sep 16,2024 02:35 pm
ట్రాక్టర్ నడిపిన బండి సంజయ్
KNR: ప్రశాంతంగా గణేశ్ నిమజ్జనం జరుపుకోవాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. వినాయక నవరాత్రి ఉత్సవాల ముగింపు కార్యక్రమంలో ఆయన కరీంనగర్ మండపాల్లో ప్రత్యేక...
LATEST NEWS Sep 16,2024 02:34 pm
5 లక్షల బీమాపై వృద్ధుల హర్షం
కరీంనగర్: 70 ఏళ్లు పైబడిన వారికి వైద్యం కోసం రూ.5 లక్షల ప్రత్యేక బీమా కల్పిస్తామని కేంద్ర మంత్రివర్గం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఉమ్మడి...
LATEST NEWS Sep 16,2024 02:34 pm
5 లక్షల బీమాపై వృద్ధుల హర్షం
కరీంనగర్: 70 ఏళ్లు పైబడిన వారికి వైద్యం కోసం రూ.5 లక్షల ప్రత్యేక బీమా కల్పిస్తామని కేంద్ర మంత్రివర్గం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఉమ్మడి...
LATEST NEWS Sep 16,2024 02:33 pm
వందే భారత్ రైలుకు మంచిర్యాల రైల్వేస్టేషన్లో హాల్ట్ ఇవ్వాలని డిమాండ్
సికింద్రాబాద్- నాగ్పూర్ మధ్య వందే భారత్ రైలుకు మంచిర్యాల రైల్వే స్టేషన్లో హాల్ట్ ఇవ్వాలని రైల్వే స్టేషన్లో సోమవారం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం...
LATEST NEWS Sep 16,2024 02:33 pm
వందే భారత్ రైలుకు మంచిర్యాల రైల్వేస్టేషన్లో హాల్ట్ ఇవ్వాలని డిమాండ్
సికింద్రాబాద్- నాగ్పూర్ మధ్య వందే భారత్ రైలుకు మంచిర్యాల రైల్వే స్టేషన్లో హాల్ట్ ఇవ్వాలని రైల్వే స్టేషన్లో సోమవారం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం...
LATEST NEWS Sep 16,2024 02:21 pm
సీఎం రేవంత్ సంచలన పిలుపు
“గడీలలో గడ్డి మొలవాల్సిందేనంటూ ఆనాడే చాకలి ఐలమ్మ చెప్పారు.. ఆ స్ఫూర్తితో రాజీవ్ విగ్రహం సాక్షిగా చెప్తున్నా.. మీ ఫామ్ హౌజ్లలో జిల్లేళ్లు మొలవాల్సిందే.. అప్పటివరకూ కాంగ్రెస్...
LATEST NEWS Sep 16,2024 02:21 pm
సీఎం రేవంత్ సంచలన పిలుపు
“గడీలలో గడ్డి మొలవాల్సిందేనంటూ ఆనాడే చాకలి ఐలమ్మ చెప్పారు.. ఆ స్ఫూర్తితో రాజీవ్ విగ్రహం సాక్షిగా చెప్తున్నా.. మీ ఫామ్ హౌజ్లలో జిల్లేళ్లు మొలవాల్సిందే.. అప్పటివరకూ కాంగ్రెస్...
LATEST NEWS Sep 16,2024 10:31 am
గరుడపక్షి వినాయకుడిపై గరుడపక్షి
జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో భీముని దుబ్బలో ప్రతిష్టించిన గరుడపక్షి వినాయకుడి వద్దకు చిన్న గరుడపక్షి వచ్చి పాదాలవద్ద నైవేద్యం తిని, ఆ తర్వాత గణేషుడి చేతిపై...
LATEST NEWS Sep 16,2024 10:31 am
గరుడపక్షి వినాయకుడిపై గరుడపక్షి
జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో భీముని దుబ్బలో ప్రతిష్టించిన గరుడపక్షి వినాయకుడి వద్దకు చిన్న గరుడపక్షి వచ్చి పాదాలవద్ద నైవేద్యం తిని, ఆ తర్వాత గణేషుడి చేతిపై...
LATEST NEWS Sep 16,2024 10:27 am
ప్రజాపాలన దినోత్సవ వేడుకకు ఏర్పాట్లు
ప్రజా పాలన దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించుటకు ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ తెలిపారు. కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో ప్రజా పాలన...
LATEST NEWS Sep 16,2024 10:27 am
ప్రజాపాలన దినోత్సవ వేడుకకు ఏర్పాట్లు
ప్రజా పాలన దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించుటకు ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ తెలిపారు. కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో ప్రజా పాలన...
LATEST NEWS Sep 16,2024 10:26 am
గణేష్ నిమజ్జనం - భద్రతా ఏర్పాట్లు
జగిత్యాల పట్టణంలోని స్థానిక BLN గార్డెన్లో పోలీస్ అధికారులకు, సిబ్బందికి గణేష్ నిమజ్జ నానికి సంబంధించిన భద్రతపరంగా తీసుకోవా ల్సిన చర్యల గురించి బ్రీఫింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు....
LATEST NEWS Sep 16,2024 10:26 am
గణేష్ నిమజ్జనం - భద్రతా ఏర్పాట్లు
జగిత్యాల పట్టణంలోని స్థానిక BLN గార్డెన్లో పోలీస్ అధికారులకు, సిబ్బందికి గణేష్ నిమజ్జ నానికి సంబంధించిన భద్రతపరంగా తీసుకోవా ల్సిన చర్యల గురించి బ్రీఫింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు....
LATEST NEWS Sep 16,2024 10:09 am
గణేష్ ఊరేగింపుగా శోభాయాత్ర
సంగారెడ్డి జిల్లా జోగిపేట పట్టణంలోని వాసవి నగర్ కాలనీలో మహారాజా యూత్ ఆధ్వర్యంలో పిల్లలు ప్రతిష్టించిన గణపతికి మహిళలు, కాలనీ వాసులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం...
LATEST NEWS Sep 16,2024 10:09 am
గణేష్ ఊరేగింపుగా శోభాయాత్ర
సంగారెడ్డి జిల్లా జోగిపేట పట్టణంలోని వాసవి నగర్ కాలనీలో మహారాజా యూత్ ఆధ్వర్యంలో పిల్లలు ప్రతిష్టించిన గణపతికి మహిళలు, కాలనీ వాసులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం...
LATEST NEWS Sep 16,2024 10:04 am
గణనాథుని శోభాయాత్రకు సిద్దం
జిల్లాలో మంగళవారం గణేష్ నిమజ్జన శోభయాత్ర సమయంలో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా 1200 మంది పోలీసులతో ప్రత్యక్షంగా బందోబస్తు ఏర్పాట్లు చేసినట్లు సంగారెడ్డి జిల్లా ఎస్పీ...
LATEST NEWS Sep 16,2024 10:04 am
గణనాథుని శోభాయాత్రకు సిద్దం
జిల్లాలో మంగళవారం గణేష్ నిమజ్జన శోభయాత్ర సమయంలో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా 1200 మంది పోలీసులతో ప్రత్యక్షంగా బందోబస్తు ఏర్పాట్లు చేసినట్లు సంగారెడ్డి జిల్లా ఎస్పీ...
BIG NEWS Sep 16,2024 09:21 am
ఏపీ ప్రభుత్వం ప్రపంచ రికార్డ్!
ఏపీ ప్రభుత్వం వరల్డ్ రికార్డును సాధించింది. ఆగస్టు 23న ఒకేరోజు 13,326 చోట్ల గ్రామ సభలు నిర్వహించి రికార్డు సాధించింది. దీన్ని వరల్డ్ రికార్డ్స్ యూనియన్ గుర్తించి,...
BIG NEWS Sep 16,2024 09:21 am
ఏపీ ప్రభుత్వం ప్రపంచ రికార్డ్!
ఏపీ ప్రభుత్వం వరల్డ్ రికార్డును సాధించింది. ఆగస్టు 23న ఒకేరోజు 13,326 చోట్ల గ్రామ సభలు నిర్వహించి రికార్డు సాధించింది. దీన్ని వరల్డ్ రికార్డ్స్ యూనియన్ గుర్తించి,...
LATEST NEWS Sep 16,2024 09:12 am
గీత కార్మికులకు కాటమయ్య కిట్లు
TG: గీత కార్మికులు తాటి చెట్లు ఎక్కే సమయంలో ప్రమాదాలకు గురి కాకుండా ప్రభుత్వం కాటమయ్య కిట్లు పంపిణీ చేస్తోంది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 3 వేల కిట్లు...
LATEST NEWS Sep 16,2024 09:12 am
గీత కార్మికులకు కాటమయ్య కిట్లు
TG: గీత కార్మికులు తాటి చెట్లు ఎక్కే సమయంలో ప్రమాదాలకు గురి కాకుండా ప్రభుత్వం కాటమయ్య కిట్లు పంపిణీ చేస్తోంది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 3 వేల కిట్లు...
LATEST NEWS Sep 16,2024 09:08 am
జాతీయ జెండా ఆవిష్కరణకు ఆహ్వానం
తెలంగాణ ప్రజా పాలన కార్యక్రమాన్ని పురస్కరించుకొని మంగళవారం ఉ. 8-45 గం.లకు ఆందోల్ నియోజకవర్గ కేంద్రం జోగిపేట పట్టణంలోని అందోల్ మండల తహశీల్దారు కార్యాలయ ఆవరణలో జాతీయ...
LATEST NEWS Sep 16,2024 09:08 am
జాతీయ జెండా ఆవిష్కరణకు ఆహ్వానం
తెలంగాణ ప్రజా పాలన కార్యక్రమాన్ని పురస్కరించుకొని మంగళవారం ఉ. 8-45 గం.లకు ఆందోల్ నియోజకవర్గ కేంద్రం జోగిపేట పట్టణంలోని అందోల్ మండల తహశీల్దారు కార్యాలయ ఆవరణలో జాతీయ...
LATEST NEWS Sep 16,2024 09:06 am
మండపంలో శివపార్వతుల కళ్యాణం
జోగిపేట: సంగారెడ్డి జిల్లా ఆందోల్ మండల్ జోగిపేట్ పట్టణంలోని శ్రీ వాసవి యూత్ విఘ్నేశ్వరుని మండపంలో శివపార్వతుల కళ్యాణం జరిగింది. అనంతరం తీర్థ ప్రసాదాలు, అన్నదాన కార్యక్రమం...
LATEST NEWS Sep 16,2024 09:06 am
మండపంలో శివపార్వతుల కళ్యాణం
జోగిపేట: సంగారెడ్డి జిల్లా ఆందోల్ మండల్ జోగిపేట్ పట్టణంలోని శ్రీ వాసవి యూత్ విఘ్నేశ్వరుని మండపంలో శివపార్వతుల కళ్యాణం జరిగింది. అనంతరం తీర్థ ప్రసాదాలు, అన్నదాన కార్యక్రమం...
LATEST NEWS Sep 16,2024 09:04 am
భక్తిశ్రద్ధలతో గణనాధులకు వీడుకోలు
వినాయక నవరాత్రుల్లో భాగంగా 9 రోజులుగా వివిధ మండపాల్లో వెలసిన గౌరీ నందనుడు ఘనంగా పూజలు అందుకున్నాడు. నవరాత్రుల్లో భాగంగా జోగిపేట పట్టణంలోని వాసవి నగర్ కాలనీలో...
LATEST NEWS Sep 16,2024 09:04 am
భక్తిశ్రద్ధలతో గణనాధులకు వీడుకోలు
వినాయక నవరాత్రుల్లో భాగంగా 9 రోజులుగా వివిధ మండపాల్లో వెలసిన గౌరీ నందనుడు ఘనంగా పూజలు అందుకున్నాడు. నవరాత్రుల్లో భాగంగా జోగిపేట పట్టణంలోని వాసవి నగర్ కాలనీలో...
LATEST NEWS Sep 16,2024 09:04 am
జ్యుడీషియల్ అధికారాలు కల్పించాలి
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బీసీ కమిషన్ లకు జ్యుడీషియల్ అధికారాలు కల్పించాలని జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు గుమ్ముల శ్రీనివాస్ డిమాండ్ చేశారు. సోమవారం...
LATEST NEWS Sep 16,2024 09:04 am
జ్యుడీషియల్ అధికారాలు కల్పించాలి
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బీసీ కమిషన్ లకు జ్యుడీషియల్ అధికారాలు కల్పించాలని జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు గుమ్ముల శ్రీనివాస్ డిమాండ్ చేశారు. సోమవారం...
LATEST NEWS Sep 16,2024 09:03 am
18న ఛలో కలెక్టరేట్
మంచిర్యాల జిల్లా కేంద్రంలో సోమవారం జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ముఖరామ్ చౌరస్తా అడ్డా కార్మికులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐఎఫ్టీయూ రాష్ట్ర కమిటీ సభ్యులు...
LATEST NEWS Sep 16,2024 09:03 am
18న ఛలో కలెక్టరేట్
మంచిర్యాల జిల్లా కేంద్రంలో సోమవారం జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ముఖరామ్ చౌరస్తా అడ్డా కార్మికులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐఎఫ్టీయూ రాష్ట్ర కమిటీ సభ్యులు...
LATEST NEWS Sep 16,2024 09:00 am
గణనాథుని దర్శించుకున్న నాగుపాము
జగిత్యాల పట్టణం వాణినగర్ ధర్మశాల వద్ద త్రిషుల్ యూత్ వారి అధ్వర్యంలో 40 అడుగుల మహా గణపతి మంటపం వద్ద నాగు పాము కనువిందు చేసింది. ఉదయం...
LATEST NEWS Sep 16,2024 09:00 am
గణనాథుని దర్శించుకున్న నాగుపాము
జగిత్యాల పట్టణం వాణినగర్ ధర్మశాల వద్ద త్రిషుల్ యూత్ వారి అధ్వర్యంలో 40 అడుగుల మహా గణపతి మంటపం వద్ద నాగు పాము కనువిందు చేసింది. ఉదయం...
LATEST NEWS Sep 16,2024 08:49 am
ప్రభుత్వానికి వార్నింగ్ ఇచ్చిన వాలంటీర్లు!
వలంటీర్ వ్యవస్థను రద్దు చేయాలంటూ టీడీపీ నేత, పంచాయతీ రాజ్ ఛాంబర్ రాష్ట్ర అధ్యక్షుడు YVB రాజేంద్రప్రసాద్పై తీవ్ర స్థాయిలో ఫైరయ్యారు వాలంటర్లు. రాజేంద్రప్రసాద్ చేసిన వ్యాఖ్యలను...
LATEST NEWS Sep 16,2024 08:49 am
ప్రభుత్వానికి వార్నింగ్ ఇచ్చిన వాలంటీర్లు!
వలంటీర్ వ్యవస్థను రద్దు చేయాలంటూ టీడీపీ నేత, పంచాయతీ రాజ్ ఛాంబర్ రాష్ట్ర అధ్యక్షుడు YVB రాజేంద్రప్రసాద్పై తీవ్ర స్థాయిలో ఫైరయ్యారు వాలంటర్లు. రాజేంద్రప్రసాద్ చేసిన వ్యాఖ్యలను...
LATEST NEWS Sep 16,2024 08:44 am
రేవంత్కు చెక్కులు అందించిన చిరంజీవి
చిరంజీవి సీఎం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి, ఇటీవల వరద బాధితుల సహాయార్థం తాను ప్రకటించిన రూ.50 లక్షలు, తన కుమారుడు రాంచరణ్ ప్రకటించిన మరో 50...
LATEST NEWS Sep 16,2024 08:44 am
రేవంత్కు చెక్కులు అందించిన చిరంజీవి
చిరంజీవి సీఎం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి, ఇటీవల వరద బాధితుల సహాయార్థం తాను ప్రకటించిన రూ.50 లక్షలు, తన కుమారుడు రాంచరణ్ ప్రకటించిన మరో 50...
« Previous
Next »
Showing
13101
to
13120
of
14988
results
‹
1
2
...
653
654
655
656
657
658
659
...
749
750
›
⚠️ You are not allowed to copy content or view source