Download our app
✖
Download our app
Select Language
English
Hindi
Kannada
Malayalam
Tamil
Telugu
Select State
Andhra Pradesh
Assam
Delhi
Karnataka
Kerala
Maharastra
NRI
Odisha
Tamil Nadu
Telangana
Test1
Tripura
World News
Select Cities
Search
LATEST NEWS Sep 17,2024 06:09 pm
గణపయ్య వద్ద మహిళకు పూనకం
జగిత్యాల పట్టణంలోని వాణి నగర్ ధర్మశాల వద్ద త్రిషుల్ యూత్ వారి 40 అడుగుల మహా గణపతి మండపం వద్ద సోమవారం నాగు పాము మండపంలోనికి వచ్చి...
LATEST NEWS Sep 17,2024 06:09 pm
గణపయ్య వద్ద మహిళకు పూనకం
జగిత్యాల పట్టణంలోని వాణి నగర్ ధర్మశాల వద్ద త్రిషుల్ యూత్ వారి 40 అడుగుల మహా గణపతి మండపం వద్ద సోమవారం నాగు పాము మండపంలోనికి వచ్చి...
BIG NEWS Sep 17,2024 06:09 pm
కొనసాగుతోన్న గణనాథుల నిమజ్జనం
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో గణనాథుల నిమజ్జనం కొనసాగుతూనే వుంది. మంగళవారం రాత్రి వరకు 1,02,500 విగ్రహాలను నిమజ్జనం చేసినట్టు GHMC అధికారులు తెలిపారు. అత్యధికంగా మూసాపేట ఐడియల్...
BIG NEWS Sep 17,2024 06:09 pm
కొనసాగుతోన్న గణనాథుల నిమజ్జనం
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో గణనాథుల నిమజ్జనం కొనసాగుతూనే వుంది. మంగళవారం రాత్రి వరకు 1,02,500 విగ్రహాలను నిమజ్జనం చేసినట్టు GHMC అధికారులు తెలిపారు. అత్యధికంగా మూసాపేట ఐడియల్...
LATEST NEWS Sep 17,2024 05:26 pm
నవోదయ దరఖాస్తుల గడువు పొడిగింపు
నిజాంసాగర్ లోని జవహర్ నవోదయ విద్యాలయంలో వచ్చే విద్యాసంవత్సరంలో ఆరో తరగతిలో ప్రవేశానికి దరఖాస్తు గడువును పొడిగించారు. ముందుగా విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం దరఖాస్తు గడువు...
LATEST NEWS Sep 17,2024 05:26 pm
నవోదయ దరఖాస్తుల గడువు పొడిగింపు
నిజాంసాగర్ లోని జవహర్ నవోదయ విద్యాలయంలో వచ్చే విద్యాసంవత్సరంలో ఆరో తరగతిలో ప్రవేశానికి దరఖాస్తు గడువును పొడిగించారు. ముందుగా విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం దరఖాస్తు గడువు...
LATEST NEWS Sep 17,2024 05:25 pm
అల్పాహారంలో లక్క పురుగులు
రోగులకు అల్పాహారం కింద అందించిన అటుకుల్లో లక్క పురుగులు రావడం జగిత్యాల ఎంసీహెచ్లో కలకలం రేపింది. రోగులు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లా కేంద్రంలోని మాతాశిశు కేంద్రంలో...
LATEST NEWS Sep 17,2024 05:25 pm
అల్పాహారంలో లక్క పురుగులు
రోగులకు అల్పాహారం కింద అందించిన అటుకుల్లో లక్క పురుగులు రావడం జగిత్యాల ఎంసీహెచ్లో కలకలం రేపింది. రోగులు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లా కేంద్రంలోని మాతాశిశు కేంద్రంలో...
LATEST NEWS Sep 17,2024 05:24 pm
పారదర్శకంగా రేషన్ కార్డుల జారీ
రేషన్ కార్డుల జారీ పారదర్శకంగా చేపడుతామని ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్లో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డితో కలిసి...
LATEST NEWS Sep 17,2024 05:24 pm
పారదర్శకంగా రేషన్ కార్డుల జారీ
రేషన్ కార్డుల జారీ పారదర్శకంగా చేపడుతామని ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్లో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డితో కలిసి...
LATEST NEWS Sep 17,2024 05:23 pm
రూ.58 వేలకు గణపతి లడ్డు కైవసం
ఇబ్రహీంపట్నం: ఇబ్రహీంపట్నంలోని గంగపుత్ర చైతన్య యూత్ ఆధ్వర్యంలో గణేష్ మండపం వద్ద వినాయక లడ్డు వేలం పాటను మంగళవారం రాత్రి నిర్వహించారు. ఈ వేలం పాటలో లడ్డూని...
LATEST NEWS Sep 17,2024 05:23 pm
రూ.58 వేలకు గణపతి లడ్డు కైవసం
ఇబ్రహీంపట్నం: ఇబ్రహీంపట్నంలోని గంగపుత్ర చైతన్య యూత్ ఆధ్వర్యంలో గణేష్ మండపం వద్ద వినాయక లడ్డు వేలం పాటను మంగళవారం రాత్రి నిర్వహించారు. ఈ వేలం పాటలో లడ్డూని...
BIG NEWS Sep 17,2024 05:20 pm
ఏపీ ప్రభుత్వ సాయం ఇలా..
* 2 వీలర్స్ దెబ్బతింటే- రూ. 3000, * 3 వీలర్స్- రూ. 10,000. * పాడైన తోపుడు బండ్లకు కొత్త బండ్లు. * చేనేత కార్మికులకు- 15000 to...
BIG NEWS Sep 17,2024 05:20 pm
ఏపీ ప్రభుత్వ సాయం ఇలా..
* 2 వీలర్స్ దెబ్బతింటే- రూ. 3000, * 3 వీలర్స్- రూ. 10,000. * పాడైన తోపుడు బండ్లకు కొత్త బండ్లు. * చేనేత కార్మికులకు- 15000 to...
LATEST NEWS Sep 17,2024 05:08 pm
ప్రశాంతంగా నిమజ్జన ఉత్సవాలు: ఆది
రాజన్న సిరిసిల్ల: సిరిసిల్ల జిల్లా కేంద్రంలో గణేష్ నిమజ్జన ఉత్సవాలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. జిల్లా కేంద్రంలో మంగళవారం...
LATEST NEWS Sep 17,2024 05:08 pm
ప్రశాంతంగా నిమజ్జన ఉత్సవాలు: ఆది
రాజన్న సిరిసిల్ల: సిరిసిల్ల జిల్లా కేంద్రంలో గణేష్ నిమజ్జన ఉత్సవాలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. జిల్లా కేంద్రంలో మంగళవారం...
LATEST NEWS Sep 17,2024 05:05 pm
సిరిసిల్ల: ఘనంగా నిమజ్జనోత్సవాలు
సిరిసిల్లలో జిల్లా కేంద్రంలో ఘనంగా నిమజ్జనోత్సవాలు కొనసాగుతున్నాయి. పట్టణంలోని బ్రిడ్జి వద్ద నిమజ్జన ఏర్పాట్లు చేయగా రెండు భారీ క్రేన్లను వినాయక నిమజ్జనానికి ఏర్పాటు చేశారు. ఈసారి...
LATEST NEWS Sep 17,2024 05:05 pm
సిరిసిల్ల: ఘనంగా నిమజ్జనోత్సవాలు
సిరిసిల్లలో జిల్లా కేంద్రంలో ఘనంగా నిమజ్జనోత్సవాలు కొనసాగుతున్నాయి. పట్టణంలోని బ్రిడ్జి వద్ద నిమజ్జన ఏర్పాట్లు చేయగా రెండు భారీ క్రేన్లను వినాయక నిమజ్జనానికి ఏర్పాటు చేశారు. ఈసారి...
SPORTS Sep 17,2024 04:59 pm
చైనాకు మద్దతిచ్చిన పాకిస్థాన్!
హాకీ ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ 2024 ఫైనల్లో చైనా, భారత జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచు చూసేందుకు వచ్చిన పాకిస్థాన్ హాకీ బృందం చైనాకు మద్దతు పలికారు....
SPORTS Sep 17,2024 04:59 pm
చైనాకు మద్దతిచ్చిన పాకిస్థాన్!
హాకీ ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ 2024 ఫైనల్లో చైనా, భారత జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచు చూసేందుకు వచ్చిన పాకిస్థాన్ హాకీ బృందం చైనాకు మద్దతు పలికారు....
BIG NEWS Sep 17,2024 03:55 pm
ప్రతి ఇంటికి రూ.25 వేలు సాయం
వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రతి ఇంటికి రూ.25 వేలు ఆర్థిక సాయం చేస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. ఫస్ట్ ఫ్లోర్లో ఉండేవారికి రూ.10 వేలు, ఇళ్లలో నీళ్లు...
BIG NEWS Sep 17,2024 03:55 pm
ప్రతి ఇంటికి రూ.25 వేలు సాయం
వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రతి ఇంటికి రూ.25 వేలు ఆర్థిక సాయం చేస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. ఫస్ట్ ఫ్లోర్లో ఉండేవారికి రూ.10 వేలు, ఇళ్లలో నీళ్లు...
LATEST NEWS Sep 17,2024 03:50 pm
జగిత్యాల గణేష్ శోభయాత్రలో బిజెపి ఇరువర్గాల మధ్య వివాదం
జగిత్యాల జిల్లా కేంద్రంలో గణేష్ శోభయాత్ర కొనసాగుతున్న క్రమంలో టవర్ సర్కిల్ వద్ద బిజెపికి సంబంధించిన ఇరు వర్గాల మధ్య వివాదం చోటుచేసుకుంది, బిజెపి నియోజకవర్గ ఇన్చార్జ్...
LATEST NEWS Sep 17,2024 03:50 pm
జగిత్యాల గణేష్ శోభయాత్రలో బిజెపి ఇరువర్గాల మధ్య వివాదం
జగిత్యాల జిల్లా కేంద్రంలో గణేష్ శోభయాత్ర కొనసాగుతున్న క్రమంలో టవర్ సర్కిల్ వద్ద బిజెపికి సంబంధించిన ఇరు వర్గాల మధ్య వివాదం చోటుచేసుకుంది, బిజెపి నియోజకవర్గ ఇన్చార్జ్...
LATEST NEWS Sep 17,2024 03:47 pm
21 నుంచి అమెరికా మోదీ టూర్
ప్రధాని నరేంద్ర మోదీ సెప్టెంబరు 21 నుంచి 23 వరకు మూడ్రోజుల పాటు అమెరికాలో పర్యటిస్తారు. విల్మింగ్టన్లో జరిగే 4వ క్వాడ్ దేశాధినేతల సదస్సుకు మోదీ హాజరుకానున్నారు....
LATEST NEWS Sep 17,2024 03:47 pm
21 నుంచి అమెరికా మోదీ టూర్
ప్రధాని నరేంద్ర మోదీ సెప్టెంబరు 21 నుంచి 23 వరకు మూడ్రోజుల పాటు అమెరికాలో పర్యటిస్తారు. విల్మింగ్టన్లో జరిగే 4వ క్వాడ్ దేశాధినేతల సదస్సుకు మోదీ హాజరుకానున్నారు....
LATEST NEWS Sep 17,2024 03:16 pm
ఘనంగా ప్రజా పాలన దినోత్సవం
జైపూర్ మండలంలోని ఇందారం గ్రామ పంచాయతీలో ప్రజా పాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రత్యేక అధికారి, ఎంపీవో శ్రీపతి బాపురావు జాతీయ...
LATEST NEWS Sep 17,2024 03:16 pm
ఘనంగా ప్రజా పాలన దినోత్సవం
జైపూర్ మండలంలోని ఇందారం గ్రామ పంచాయతీలో ప్రజా పాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రత్యేక అధికారి, ఎంపీవో శ్రీపతి బాపురావు జాతీయ...
LATEST NEWS Sep 17,2024 03:15 pm
పెండింగ్ డీఏలను విడుదల చేయాలి
పెండింగ్ లో ఉన్న డీఏలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని టీఎస్ యుటిఎఫ్ జిల్లా అధ్యక్షురాలు వైద్య శాంతికుమారి డిమాండ్ చేశారు. కాగజ్ నగర్ మండలంలోని...
LATEST NEWS Sep 17,2024 03:15 pm
పెండింగ్ డీఏలను విడుదల చేయాలి
పెండింగ్ లో ఉన్న డీఏలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని టీఎస్ యుటిఎఫ్ జిల్లా అధ్యక్షురాలు వైద్య శాంతికుమారి డిమాండ్ చేశారు. కాగజ్ నగర్ మండలంలోని...
LATEST NEWS Sep 17,2024 03:15 pm
ఎమ్మెల్యే ఆదేశాలతో చెరువు మత్తడికి మరమ్మతులు
గుర్తు తెలియని వ్యక్తులు సోమవారం రాత్రి పేల్చి వేసిన చెన్నూర్ పట్టణంలోని శనిగకుంట చెరువు మత్తడికి ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ఆదేశాలతో మరమ్మతులు చేపట్టనున్నట్లు నీటి పారుదల...
LATEST NEWS Sep 17,2024 03:15 pm
ఎమ్మెల్యే ఆదేశాలతో చెరువు మత్తడికి మరమ్మతులు
గుర్తు తెలియని వ్యక్తులు సోమవారం రాత్రి పేల్చి వేసిన చెన్నూర్ పట్టణంలోని శనిగకుంట చెరువు మత్తడికి ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ఆదేశాలతో మరమ్మతులు చేపట్టనున్నట్లు నీటి పారుదల...
LATEST NEWS Sep 17,2024 03:14 pm
అధ్వాన్నంగా మారిన రోడ్డుతో వాహనదారుల
బెల్లంపల్లి మున్సిపాలిటీ 21వ వార్డు పరిధిలోని బూడిది గడ్డ బస్తీలో జామ మసీదు ముందు రోడ్డు అధ్వాన్నంగా తయారైంది. రోడ్డు పూర్తిగా ధ్వంసం కావడంతో ఈ మార్గంలో...
LATEST NEWS Sep 17,2024 03:14 pm
అధ్వాన్నంగా మారిన రోడ్డుతో వాహనదారుల
బెల్లంపల్లి మున్సిపాలిటీ 21వ వార్డు పరిధిలోని బూడిది గడ్డ బస్తీలో జామ మసీదు ముందు రోడ్డు అధ్వాన్నంగా తయారైంది. రోడ్డు పూర్తిగా ధ్వంసం కావడంతో ఈ మార్గంలో...
LATEST NEWS Sep 17,2024 03:14 pm
కాంగ్రెస్ పార్టీలోకి బీఆర్ఎస్ మాజీ ఎంపీపీ
వేమనపల్లి మండలంలో బీఆర్ఎస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. బీఆర్ఎస్ పార్టీకి చెందిన మాజీ ఎంపీపీ కుర్ర వెంకటేశంతో పాటు 200 మంది మంగళవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు....
LATEST NEWS Sep 17,2024 03:14 pm
కాంగ్రెస్ పార్టీలోకి బీఆర్ఎస్ మాజీ ఎంపీపీ
వేమనపల్లి మండలంలో బీఆర్ఎస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. బీఆర్ఎస్ పార్టీకి చెందిన మాజీ ఎంపీపీ కుర్ర వెంకటేశంతో పాటు 200 మంది మంగళవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు....
LATEST NEWS Sep 17,2024 01:03 pm
చిరుతను పట్టుకునేందుకు అదనపు బోన్లు ఏర్పాటు
రాజానగరం మండలం దివాన్ చెరువు అటవీ ప్రాంతంలో సంచరిస్తున్న చిరుతపులిని పట్టుకునేందుకు అదనపు బోన్లలను అమర్చినట్లు అటవీ శాఖ అధికారి భరణి తెలిపారు. ఈ మేరకు ఆమె...
LATEST NEWS Sep 17,2024 01:03 pm
చిరుతను పట్టుకునేందుకు అదనపు బోన్లు ఏర్పాటు
రాజానగరం మండలం దివాన్ చెరువు అటవీ ప్రాంతంలో సంచరిస్తున్న చిరుతపులిని పట్టుకునేందుకు అదనపు బోన్లలను అమర్చినట్లు అటవీ శాఖ అధికారి భరణి తెలిపారు. ఈ మేరకు ఆమె...
LATEST NEWS Sep 17,2024 01:02 pm
అన్నవరం దేవస్థానంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం
అన్నవరం వీరవెంకట సత్యనారాయణ స్వామి దివ్య సన్నిధిలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం మంగళవారం ఘనంగా జరిగింది. దేవస్థాన రత్నగిరి కొండలపై హరిహర సాధన్, విష్ణు సాధన్ ప్రాంతాలలో...
LATEST NEWS Sep 17,2024 01:02 pm
అన్నవరం దేవస్థానంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం
అన్నవరం వీరవెంకట సత్యనారాయణ స్వామి దివ్య సన్నిధిలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం మంగళవారం ఘనంగా జరిగింది. దేవస్థాన రత్నగిరి కొండలపై హరిహర సాధన్, విష్ణు సాధన్ ప్రాంతాలలో...
« Previous
Next »
Showing
12961
to
12980
of
14988
results
‹
1
2
...
646
647
648
649
650
651
652
...
749
750
›
⚠️ You are not allowed to copy content or view source